వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారిని..కేంద్ర ఎన్నికల సంఘాన్ని..కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసిన సునీత ఇప్పుడు తెలంగాణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసారు. సునీత వరుసగా చేస్తున్న ఈ ఫిర్యాదులు ఆసక్తి కరంగా మారాయి. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు..వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cy6osA
Sunday, March 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment