వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారిని..కేంద్ర ఎన్నికల సంఘాన్ని..కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసిన సునీత ఇప్పుడు తెలంగాణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసారు. సునీత వరుసగా చేస్తున్న ఈ ఫిర్యాదులు ఆసక్తి కరంగా మారాయి. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు..వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cy6osA
తెలంగాణ పోలీసులను ఆశ్రయించిన వివేకా కుమార్తె : ఏమని ఫిర్యాదు చేసారంటే..!
Related Posts:
నాకు సభ్యత ఉందంటూ.. జశోదాబెన్ను లాగి మోడీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలుఅమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనను నిరసిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నల్ల చొక్కా ధరించి నిరసన… Read More
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురించే నా ఆందోళన: శరద్ పవార్ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పరిస్థితి గురించి తనకు ఆందోళనగా ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార అన్నారు. బీజేపీలో ప్రధా… Read More
వైద్యో 'ప్రాణ హరి'.. \"వామ్మో ఆసుపత్రులు\"వైద్యో నారాయణ హరి అంటుంటారు పెద్దలు. కనిపించని దేవుళ్లకన్నా ప్రాణం పోసే డాక్టర్లను దేవుళ్లుగా భావించాలనేది దాని సారాంశం. కానీ మారుతున్న కాలంలో వైద్యుల… Read More
పింఛను పథకం వచ్చేస్తోంది.. 15 నుంచే అప్లికేషన్లు..!ఢిల్లీ : పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. అసంఘటిత రంగ కార్మికులకు పింఛను పథకం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 10 కోట్ల మంద… Read More
బాబుగారూ! నిజమే, మీరు నా కంటే సీనియర్.. ఇదీ నిజస్వరూపం: దుమ్ముదులిపిన మోడీగుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు సభలో దుమ్మెత్తిపోశారు. తాను మోడీ కంటే సీనియర్ను అని చంద్రబాబు … Read More
0 comments:
Post a Comment