హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలవుతోన్నా మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఇంకా కొన్ని గ్రామాలకు తాగునీరు, విద్యుత్, రహదారి లేవని, ఆ పాపం ఈ పార్టీలదీ కాదా అని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో ఉమ్మడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UQuKEQ
Sunday, March 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment