Sunday, March 24, 2019

ఢిల్లీని యాచించం, శాసిస్తాం : ప్రాంతీయ పార్టీలదే కీ రోల్ అన్న కేటీఆర్

హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలవుతోన్నా మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఇంకా కొన్ని గ్రామాలకు తాగునీరు, విద్యుత్, రహదారి లేవని, ఆ పాపం ఈ పార్టీలదీ కాదా అని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో ఉమ్మడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UQuKEQ

Related Posts:

0 comments:

Post a Comment