ముఖ్యమంత్రి చంద్రాబు తో వంగవీటి రాధా అర్దరాత్రి సమావేశం అయ్యారు. కొద్ది రోజుల క్రితం వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా అప్పట్లోనే టిడిపి లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే, అనుచరుల నుండి వచ్చిన సూచనల తో రాధా ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా, లగడపాటి రాజగోపాల్ రాయబారం తో అర్దరాత్రి భేటీ జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HfCm0C
అర్దరాత్రి భేటీ : చంద్రబాబు తో రాధా సమావేశం : లగడపాటి రాయబారం..!
Related Posts:
కోడెల శివరాంకు బెయిల్: ప్రతి శుక్రవారం సంతకంగుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్ రావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివరాంకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయ… Read More
జగన్ పై ప్రశంసలు..కేసీఆర్ పై విమర్శలు : టీఆర్ఎస్ కు సంకటంగా మారుతున్న వైసీపీ..!తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సరి కొత్త పరిణామాలకు కారణమవుతోంది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం కారణంగా తెలంగాణలోనూ అదే డిమాండ్ మ… Read More
హుజుర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఆర్టీసి సెగ! కారు గెలుపుపై అలుముకుంటున్న బస్సు మబ్బులు!హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసి కార్మిక సంఘాల నేతలతో నెలకొన్న పరిస్థితుల ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె,… Read More
బిగ్ బాస్ పై కర్ణిసేన కన్ను: సహజీవనాన్ని ప్రోత్సహిస్తోంది..నిషేధించాల్సిందేనంటూ..!ముంబై: కర్ణిసేన.. రాజస్థాన్ కు చెందిన రాజ్ పుత్ వంశస్థులు ఏర్పాటు చేసిన ఓ సంస్థ. దీని పూర్తి పేరు శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన. ఏ విషయం మీదనైనా ఒక్కసారి పట… Read More
బీజేపీ కోర్ కమిటీలో సుమలత, ఎవరు విదేశాల్లో రౌండ్స్, మాజీ సీఎంకు పంచ్ !బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎంపీ, బహుబాష నటి, రెబల్ స్టార్ అంబరీష్ భార్య, తెలుగింటి ఆడపడుచు సుమలత అంబరీష్ ఇప్పుడు… Read More
0 comments:
Post a Comment