Tuesday, March 12, 2019

అర్ద‌రాత్రి భేటీ : చ‌ంద్ర‌బాబు తో రాధా స‌మావేశం : ల‌గ‌డ‌పాటి రాయబారం..!

ముఖ్య‌మంత్రి చంద్రాబు తో వంగ‌వీటి రాధా అర్ద‌రాత్రి స‌మావేశం అయ్యారు. కొద్ది రోజుల క్రితం వైసిపికి రాజీనామా చేసిన వంగ‌వీటి రాధా అప్ప‌ట్లోనే టిడిపి లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, అనుచ‌రుల నుండి వ‌చ్చిన సూచ‌న‌ల తో రాధా ఆ ప్ర‌య‌త్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా, ల‌గడ‌పాటి రాజ‌గోపాల్ రాయ‌బారం తో అర్ద‌రాత్రి భేటీ జ‌రిగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HfCm0C

0 comments:

Post a Comment