ముంబై: ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురువారం సాయంత్రం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని సహాయం కోసం వేచిచూస్తున్నారు. ఇక అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఫుట్ఓవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో 35 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzrdXN
ముంబైలో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి...ఇద్దరు మృతి,చాలామందికి గాయాలు
Related Posts:
టీడీపీ జెండా ఎక్కడ ఎగిరితే..అక్కడ శుభం, శాంతి: దేశభక్తుల స్ఫూర్తితో: చంద్రబాబు పిలుపుఅమరావతి: తెలుగుదేశం పార్టీ.. దేశ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన ఘనతను ఆర్జించుకున్న ఏకైక పా… Read More
ఆంధ్రా వర్సిటీలో కరోనా కలకలం.. ఇంజనీరింగ్ కాలేజీలో 102 మందికి పాజిటివ్.. ఐసోలేషన్ వార్డుగా హాస్టల్ బ్లాక్ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 102కి చేర… Read More
దావూద్ ఇబ్రహీం వెంట బాలీవుడ్ ఎందుకు పరుగులు పెడుతోందిహిందీ సినిమా తెరపై అండర్ వరల్డ్ డాన్లు తరచూ కనిపిస్తుంటారు. ఈ ధోరణి 90ల నుంచి ఎక్కువగా ఉంది. మాఫియా ముఠాలు, డాన్ల కథలతో బాలీవుడ్లో అనేక సినిమాలు … Read More
సచివాలయాలపై జగన్ కీలక నిర్ణయం-రెవెన్యూకే పెత్తనం- పంచాయతీరాజ్కు షాక్ఏపీలో పాలనా సంస్కరణల దిశగా అడుగులేస్తున్న వైసీపీ సర్కారు సచివాలయాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సచివాలయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది.… Read More
విజయశాంతికి భలే ఛాన్స్: సాగర్ ఉప ఎన్నిక కోసం స్టార్ క్యాంపెయినర్లు వీరే: లిస్ట్ పెద్దదేనల్లగొండ: తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించనున్న ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ ప్రిస్టేజియస్గా తీసుకుంది. దుబ్బాక, గ్రే… Read More
0 comments:
Post a Comment