జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతులకు వరాలు ప్రకటించారు. రాజమండ్రి వేదికగా ఎన్నికల శంఖారావం పూరించా రు. పార్టీ ఐదో ఆవిర్భావ దినోత్సవ సభలో హామీల జల్లు కురింపించారు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటున్నారో ప్రకటించారు. ముఖ్యంగా రైతులపై వరాల జల్లు కురిపించారు. ఎకరాకు రూ.8వేల పంటల పెట్టుబడి సాయంతో పాటు 60
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hmsli6
Friday, March 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment