Friday, March 15, 2019

రైతుల‌కు 5 వేల ఫించ‌ను : పిజీ వ‌ర‌కు ఉచిత విద్య : ఎన్నిక‌ల వ‌రాలు ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌..!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రైతుల‌కు వ‌రాలు ప్ర‌క‌టించారు. రాజ‌మండ్రి వేదిక‌గా ఎన్నికల శంఖారావం పూరించా రు. పార్టీ ఐదో ఆవిర్భావ దినోత్సవ సభలో హామీల జల్లు కురింపించారు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటున్నారో ప్ర‌క‌టించారు. ముఖ్యంగా రైతులపై వరాల జల్లు కురిపించారు. ఎకరాకు రూ.8వేల పంటల పెట్టుబడి సాయంతో పాటు 60

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hmsli6

Related Posts:

0 comments:

Post a Comment