Friday, March 15, 2019

మోడీ నిర్ణయం భేష్...మన్మోహన్ అంత చురుకుగా లేరు: కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్

ఢిల్లీ: ఉగ్రవాదంను అణిచివేయడంలో ప్రస్తుత ప్రధాని మోడీకి ఉన్న ధైర్యం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల సత్తా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజీపీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో షీలా దీక్షిత్ వ్యాఖ్యలు హస్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HA3vdP

Related Posts:

0 comments:

Post a Comment