Friday, March 15, 2019

టీడీపీ తొలిజాబితా విడుదల.. 126 అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

అమరావతి: సుదీర్ఘ పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత 2019 అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మిషన్ 150 ప్లస్‌గా అభివర్ణించిన చంద్రబాబు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించి గెలుపు గుర్రాలకే ఈసారి టికెట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. పలు సమీక్షలు సర్వేలు చేశాకే తుది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HmAPWI

Related Posts:

0 comments:

Post a Comment