టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు నేతలకు నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలని తప్పుబడుతున్నారు నేతలు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయని ఖమ్మం జిల్లా ప్రజలను దుర్భాషలాడుతున్నారు. నిన్నటికి నిన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం జిల్లా ప్రజలు తప్పు చేశారని, ఈసారి ఎన్నికల్లో అయినా తప్పు దిద్దుకోవాలని ప్రజలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMTCfD
Friday, March 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment