మంగళగిరి: ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తుంటే మరోవైపు రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ ఏ ముగ్గురు గుమికూడినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేదానిపైనే మాట్లాడుకోవటం కనిపిస్తోంది. ఇక ఈ సారి చాలామంది దృష్టి గుంటూరు జిల్లా మంగళగిరిపైనే పడింది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uf793Q
మంగళగిరిలో లోకేష్కు షాక్: చినబాబుకు ఓటేసేది లేదని తెగేసి చెప్పిన ప్రధాన సామాజిక వర్గం
Related Posts:
నగరానికి వ్యాపించిన కొత్త సంస్కృతి..! టాటూలతో మురిసిపోతున్న యువత..!!హైదరాబాద్ : పచ్చబొట్టు చెరిగీ పోదూలే.. నా రాజా.. అని ఓ మహానుభావుడు అన్నట్టు అది ఇప్పుడు యువతలో ట్రెండీగా మారింది. ఇంత కాలం ఎక్కడో విదేశాల్లో ఉండే పచ్చ… Read More
రైల్వే రక్షణకు ప్రత్యేక కమాండోలు... కశ్మీర్కు మొదటి బ్యాచ్...రైల్వేను ఉగ్రవాదులతోపాటు ఆసాంఘీక కార్యకాలపాలు చర్యల నుండి కాపాడేందుకు ఇక నుండి రైల్వే శాఖ ప్రత్యేక కమాండోలను తయారు చేసింది. కోరాస్ అనే కమాండో వ్యవస్థక… Read More
రూ. 12 కోట్ల కారులో వచ్చి వరద భాదితులకు రూ. 1 కోటి విరాలం, ఎంటీబీ రూటే సపరేటు!బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ మరో సారి వార్తల్లో నిలిచారు. రూ. 12 కోట్… Read More
నాడు-నేడు.. యాచకురాలి గానం మధురం.. ఛాన్స్ ఇచ్చిన శంకర్ మహదేవన్ (వీడియో)కోల్కతా/ముంబై : ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో తెలియదు. ఎవరీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో అంచనా వేయలేం. సినిమాలు, రాజకీయాల్లో వాడే బండ్లు ఓడలు, ఓడలు బండ… Read More
పెహ్లూఖాన్ దాడికేసులో ఆరుగురు నిర్దోషులే : తీర్పు వెలువరించిన రాజస్థాన్ కోర్టుజైపూర్ : రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పెహ్లు ఖాన్ దాడి కేసులో రాజస్థాన్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులు ఆరుగురు నిర్దోషులని తీర్పులో పేర్క… Read More
0 comments:
Post a Comment