Sunday, March 31, 2019

చౌకీదారో, టేకీదారో కాదు ఇమామ్‌దార్ కావాలి : ములుగుసభలో కేటీఆర్

ములుగు : ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు టీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి ఈ ఇద్దరే కావాలా ? మరో సిఫాయి లేరా అని విమర్శించారు. ఇన్నేళ్లు అధికారం చేపట్టిన దేశంలో ఇంకా పేదరికం ఎందుకు ఉందని ప్రశ్నించారు. దీనికి కారణం మోదీ, రాహుల్ కారా అని ఆయన ప్రశ్నించారు. శనివారం ములుగు బహిరంగసభలో ప్రసంగించారు కేటీఆర్.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TNigfY

Related Posts:

0 comments:

Post a Comment