ఏపి లో ఎన్నికల వేళ..టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక వైపు వైసిపి..టిఆర్ యస్ మధ్య సంబంధాలు ఉన్నాయంటూ చంద్రబాబు విమర్శిస్తున్న వేళ..కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపి లో జగన్ గెలుస్తారని చెబుతూనే..కేసీఆర్ అధ్యక్షతన ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ చేరుతారని చెప్పుకొచ్చారు. అదే సమయం లో చంద్రబాబు కు కేటీఆర్ షాక్ ఇచ్చారు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEIuEX
ఏపి లో వైసిపి గెలుస్తుంది: జగన్..చంద్రబాబుకు షాక్..ఎలా : ఎన్నికల వేళ కేటీఆర్ సంచలనం..!
Related Posts:
పుల్వామాపై ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతి జవానుకు ఇద్దరి తలలు తేవాలి: పంజాబ్ సీఎం, సిద్ధూపై నిప్పులున్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాద దాడిపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సోమవారం స్పందించారు. ఒకరికి ఇద్దరు జవాన్లను (పాకిస్తాన్ జవ… Read More
అమరావతికి వచ్చి బాబుతో రెండున్నర గంటలు మాట్లాడిన కేజ్రీవాల్, టీడీపీ నేతలు ఏమన్నారంటేఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కే… Read More
ఆమంచి ఎఫెక్ట్, జగన్కు రివర్స్ పంచ్: చంద్రబాబును కలిసిన చీరాల ఇంచార్జ్చీరాల/అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 2014లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గ… Read More
ఈడీ విచారణకు రేవంత్ రెడ్డి .. 50 లక్షలపై ఆరా ...?హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించిన పత… Read More
చంద్రబాబుకు షాక్, వైసీపీలో చేరిన మరో ఎంపీ, అందుకే టీడీపీకి గుడ్బైహైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మరో పార్లమెంటు సభ్యులు సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత వైయస్ జగన్… Read More
0 comments:
Post a Comment