వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. గత శుక్రవారం క్రైస్ట్చర్చ్ మసీదులో ఆస్ట్రేలియాకు చెందిన ఉగ్రవాది సృష్టించిన మారణహోమాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సెమీ ఆటోమెటిక్ రైఫిళ్లతో పాటు అసాల్ట్ రైఫిళ్ల అమ్మకాల్ని నిషేధిస్తూ కొద్దిసేపటి కిందట ( గురువారం 21.03.2019) ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉగ్రవాది బ్రెంటన్ టారంట్ వాడిన ఆయుధాల రకాలపై కూడా నిషేధం విధించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HEcvjh
న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం.. ఆ తుపాకులపై నిషేధం
Related Posts:
పేరుకు పార్క్, బెడ్ రూంలు ఎంతో నయం, కామంతో రెచ్చిపోయి పాడుపనులు, మహిళలు పరుగో పరుగు !చెన్నై: చెన్నై నగరంలోని వండలూరులోని పార్క్ లో ప్రేమికులు, కొందరు కాలేజ్ విద్యార్థుల చేష్టలతో అక్కడికి వచ్చి వెలుతున్న పిల్లలు, వారి కుటుంబ సభ్యులు హడల… Read More
ఫ్రెండ్ రూమ్ లో.. క్లాస్ మేట్స్ తో: అబ్బాయిలతో మందు కొట్టిన విద్యార్థినులు: కాలేజీ నుంచి తొలగింపు..చెన్నై: తమ క్లాస్ మేట్స్ తో కలిసి మందు కొట్టి, చిందేసిన నలుగురు విద్యార్థినుల ఉదంతం ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయంశమైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి… Read More
ప్రియాంక గాంధీ ఎఫెక్ట్: హెల్మెట్ లేదని ఎమ్మెల్యేకు 6 వేల జరిమానా.. పోలీసుల నిర్వాకంకాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వాహనంపై ఎక్కించుకొని తీసుకెళ్లిన నేతకు లక్నో ట్రాఫిక్ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇటీవల లక్న… Read More
మందుబాబులకు మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. డ్రంకెన్ డ్రైవ్ కూడా ఎత్తేయాలని..ఈ ఏడాది కూడా మెల్లగా కాలం ఒడిలోకి జారుకుంది. నూతన ఉత్సాహాన్ని నింపడానికి కొత్త సంవత్సరం ఎదురుచూస్తోంది. ఈ దశాబ్దిలో చివరి సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు … Read More
సీఏఏ నిరసనలు: నష్టాన్ని వారి నుంచే వసూలు చేస్తాం: రైల్వే బోర్డ్ ఛైర్మన్న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు, విధ్వంసం వల్ల భారతీయ రైల్వేకు రూ. 80 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైల్వే బోర్డు … Read More
0 comments:
Post a Comment