చెన్నై : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వేళ తమిళనాడు ప్రభుత్వం చక్రం తిప్పింది. మరికొద్ది గంటల్లో షెడ్యూల్ విడుదల కానుందన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటికప్పుడు ఐదుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీగా పదోన్నతి కల్పించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చానీయాంశమైంది. హడావుడిగా ఈ నిర్ణయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HxiHJ1
ఎన్నికల షెడ్యూల్ వేళ మంత్రాంగం.. అప్పటికప్పుడు ఐదుగురికి డీజీపీ హోదా
Related Posts:
భారత్ కు దగ్గరవుతున్న అమెరికా- మారిన పరిస్ధితుల్లో- మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ వెల్లడి...దశాబ్దాలుగా తమకు నమ్మకంగా ఉన్న సోవియట్ యూనియన్, రష్యాతో సంబంధాలను పణంగా పెట్టి మరీ భారత్.... అమెరికాకు దగ్గరవుతున్న వైనం రోజూ చూస్తూనే ఉన్నాం. కారణాలు… Read More
గోల్కొండ, చార్మినార్ సందర్శనకు కేంద్రం ఓకే... ఆన్ లైన్ బుకింగ్స్- ఎప్పటినుంచో తెలుసా ?కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా పర్యాటక స్ధలాలకు సందర్శకులే కరువయ్యారు. దీంతో అవి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా వెలవెలబోతున్నాయి. తాజాగా లాక్… Read More
అమరావతిని మోడీనే కాపాడాలి .. నిరసనదీక్షలో చంద్రబాబు.. రాజధాని రైతుల పోరాటానికి 200 రోజులురాజధాని అమరావతి కొనసాగాలని సాగుతున్న ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. మొదట్లో రాజధాని అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగినా, మధ్యలో కరోనావైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ … Read More
Surprise: నక్కతోక తొక్కిన నటి నమిత, బుట్టబొమ్మకు ఊహించని చాన్స్, గౌతమి, గాయిత్రికి చాన్స్!చెన్నై/ న్యూఢిల్లీ: ద్రవిడ దేశం తమిళనాడు రాష్ట్రంలో పాగా వెయ్యాలని బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో లక్షకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల… Read More
కోవిడ్-19 తొలి కేసుపై ముందుగా మాకు అక్కడి నుంచే నివేదిక వచ్చింది: WHOజెనీవా: కరోనావైరస్ గురించి ముందుగా తమను అలర్ట్ చేసింది చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తప్ప చైనా ప్రభుత్వం కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది వరల్డ… Read More
0 comments:
Post a Comment