నారాయణపేట జిల్లా ఎర్రగుంట తండా సర్పంచ్ జీవనోపాధి కోసం వలస పోయిన సంఘటన స్థానికంగా చర్చకు కారణమైంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించింది. తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్న సర్కార్, ఒక సర్పంచ్ గ్రామంలో ఉపాధి లేక వలస పోతే ఏం చేస్తుంది అన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HycMEb
వలస పోయిన సర్పంచ్ ను రప్పించిన అధికారులు .. లేకుంటే సర్కార్ పరువు పోదా?
Related Posts:
కరోనాతో మరణిస్తే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షలు: మమతా బెనర్జీకోల్కతా: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా … Read More
తమిళనాడు డబ్బు ఎవరిదంటే.. విమర్శలతో బాలినేని మనస్తాపం-రాజీనామా చేస్తానంటూ..తమిళనాడు బోర్డర్ చెక్ పోస్టు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్న ఫార్చూనర్ వాహనంలో ఐదుకోట్ల నగదు లభించడం, అది కాస్తా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డ… Read More
Don't Miss:ఆకాశంలో భారీ తోక చుక్క.. మళ్లీ 6800 సంవత్సరాల తర్వాతే..!నాసా: రానున్న కొన్ని రోజుల్లో ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోకచుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియో… Read More
ఏపీలో కొత్త జిల్లాలపై కిరికిరి.. తలోమాట.. వైసీపీ నేత పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు..విభజన జరిగన ఆరేళ్ల తర్వాతగానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ఖరారైంది. ఇప్పుడున్న 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలుగా విభజించే ప్రక్రియను ప్రారం… Read More
కరోనాపై కర్ణాటక సర్కార్ చేతులెత్తేసిందా.. దుమారం రేపుతున్న మంత్రి శ్రీరాములు కామెంట్స్...కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. 'ఇక ఆ భగవంతుడే మనల్ని కరోనా నుంచి కాపాడాలి.' అని శ్రీరాములు వ… Read More
0 comments:
Post a Comment