అమరావతి/హైదరాబాద్: చట్ట సభల్లో ప్రవేశించేందుకు జనసైనొకుడి తొలి అడుగు నేడు పడబోతోంది. ప్రజామోదంతో రాజ్యాంగ బద్దంగా ప్రజా సేవ చేసేందుకు, చట్టాల రూకల్పనలో తన భాగస్వామ్యం కోసం చేసే ప్రయత్నానికి నేటితో అంకురార్పణ జరగబోతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం నామినేషన్ వేయనున్నారు. పవన్ కళ్యాన్ గాజువాక నుంచి పోటీకి దిగుతున్నారు. ఉదయం పదింటికి విశాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ToeMjQ
Thursday, March 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment