అలహాబాద్ : కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) కు క్యూ కడుతున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ఒక్కరోజే దాదాపు 70 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో పవిత్రస్నానాలు చేయడానికి దీన్ని ముఖ్యమైన రోజుగా భావిస్తారు చాలామంది. దీంతో చలిని సైతం లెక్కచేయకుండా... ఆదివారం రాత్రి నుంచే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2REZueu
దారులన్నీ అటువైపే..! కుంభమేళాకు పోటెత్తిన జనం
Related Posts:
రేషన్ అక్రమాలకు చెక్ ..అక్రమార్కుల భరతం పట్టేందుకు వాట్సాప్.. టీ రేషన్ యాప్రేషన్ అక్రమాలకు చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపైన కంట్రోల్ రూమ్ ఫిర్యాదులు చేసేందుకు వాట్సాప్ నెం… Read More
మహిళలకే మమత అగ్రతాంబులం .. 41 శాతం టికెట్లు కేటాయించిన దీదీకోల్ కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏం చేసినా సంచలనమే. రాజకీయ ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో .. ప్రజలను ఆకర్షిం… Read More
మాంసాహారంలో 40 బొద్దింకలు..! 15రోజుల పాటు రెస్టారెంట్ బంద్..!!హైదరాబాద్ : ఆకలికి రుచి తెలియదు..! నిద్రకు సుఖమెరగదు అనే సామెత ఊరికనే రాలేదు. ఆకలిగా ఉన్నవాడికి ఏది పెట్టినా ఎలా ఉందని చూడకుండా లాగించేస్త… Read More
దేశాన్ని సరిగా అర్థం చేసుకోవడమే నిజమైన దేశభక్తి .. మోదీని హామీల గురించి నిలదీయాలన్న ప్రియాంకఅహ్మదాబాద్ : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ప్రియాంక గాంధీ రాజకీయ రణక్షేత్రంలో మాటల తూటాలు పేల్చారు. యూపీ పశ్చిమ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన ఆమె .. నిన్న అహ్… Read More
ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం తక్కువే .. కారణమిదీ ?హైదరాబాద్ : ఏ ఎన్నికల్లోనైనా గెలువాలంటే ప్రచారం తప్పనిసరి. అయితే క్యాంపెయిన్ తీరు మారుతోంది. గతంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కీ రోల్ పోషిస్తే .. ఇప… Read More
0 comments:
Post a Comment