బీహార్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకీదార్ అంశంపై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. బీహార్లో ఓ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్రస్థాయిలో ప్రధాని పై విరుచుకుపడ్డారు. ప్రధాని ప్రచారం చేస్తున్న మై భీ చౌకీదార్ నినాదంపై మండిపడ్డారు రాహుల్. ప్రధాని కేవలం ధనికులకు ధనవంతులకు మాత్రమే కాపలాదారుడిగా ఉన్నారని ధ్వజమెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CLu5Of
అనిల్ అంబానీకి మాత్రమే మోడీ కాపలాదారుడు: రాహుల్ గాంధీ
Related Posts:
నూతన్ నాయుడికి మూడు రోజుల పోలీస్ కస్టడీ- కోర్టు అనుమతి - పెందుర్తి పీఎస్లో విచారణ..తన ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన కేసుతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరును వాడుకుంటూ ఛీటింగ్ చేసిన కేసుల్లోనూ నూతన్ నాయుడికి చిక… Read More
Drug Mafia: సినీతారలే కాదు, లీడర్స్ కు లింక్, బాంబు పేల్చిన మాజీ సీఎం, సిట్టింగ్ సీంతో చర్చలు !బెంగళూరు/ ముంబాయి: దేశంలోని కొందరు సినీ స్టార్స్ కే కాదు ‘డ్రగ్స్ మాఫియాతో కొందరు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి' అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్… Read More
కి.మీ లెక్కన ఒప్పందం జరిగాకే ఏపీతో చర్చలు: తేల్చిచెప్పిన మంత్రి పువ్వాడ అజయ్..ఏపీ-తెలంగాణ మధ్య ఇప్పట్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా కనిపించడం లేదు. వాస్తవానికి సోమవారం రవాణాశాఖ మంత్రుల సమావేశం ఉంది. భేటీ తర్వాత బస్సు సర్వీసుల పునరుద… Read More
కేంద్రంపై రైతుల కన్నెర్ర- కార్పోరేట్ వ్యవసాయంపై ఆగ్రహం- మూడు రాష్ట్రాల్లో రోడ్లపైకి...దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ చేయడం ద్వారా లాభసాటిగా మార్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మూడు ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపింది. వీటిలో నిత్యావసర … Read More
మాజీ నేవీ అధికారిపై దాడి... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్... శివసేన సర్కార్లో భద్రత లేదనిఅటు కంగనాతో వివాదం సమసిపోకముందే మరో వివాదం శివసేనను చుట్టుముట్టింది. మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుత… Read More
0 comments:
Post a Comment