శ్రీనగర్: చనిపోయినట్లుగా నటించిన ఓ టెర్రరిస్ట్.. భద్రతా బలగాలు దగ్గరకు రాగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటన జమ్ము కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం కుప్వారాలోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం వచ్చింది భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. దీనిని గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uekmq5
Saturday, March 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment