ఉత్కంఠ గా మారిన టిడిపి అభ్యర్దుల తుది జాబితాన అర్దరాత్రి దాటిన తరువాత విడుదల చేసారు. మొత్తం 25 లోక్స భ స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసారు. విశాఖ నుండి బాలకృష్ణ తోడల్లుడు భరత్ ను ప్రకటించారు. అనంతపురం నుండి జేసి కుమారుడు పవన్ కు సీటు కేటాయించారు. రాజంపేట సీటు డికె సత్యప్రభకు దక్కింది. అనకాపల్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OcETJD
Tuesday, March 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment