ఎన్నికలు సజావుగా జరగటం కోసం ,గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈసారి జరగనున్న ఎన్నికల్లో రిజర్వుడ్ ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్ లను తరలించే వాహనాలకు జిపిఎస్ ను అమర్చి మరీ పర్యవేక్షించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్నికలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FnaS73
ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్
Related Posts:
బాబు పాలన మీద విరక్తి పుట్టింది : గెలిచేది జగనే : వైసిపి లో చేరిన జై రమేష్..!వైసిపి లో మరో టిడిపి ముఖ్యుడు చేరారు. తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడిగా వ్యవహరించిన దాసరి జై రమేష్ లోటస్ పాండ్ లో జగన్ ను కలిసారు. ఏపిలో చం… Read More
విశాఖ స్టీల్ ప్లాంటులో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 319 పోస్టులను భర్తీ చేయనుంది రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటె… Read More
శిఖాచౌదరితో ప్రేమ, రూ.1.5 కోట్లు ఖర్చు.. ఏం జరిగిందంటే!: రాకేష్రెడ్డి, జయరాం రూ.10 కోట్ల ఆఫర్కు నోహైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. రూ.కోటిన్నర విలువచేసే శిఖా చౌదరి (జయరాం మేనకోడలు) కారును నిందితుడు రాకే… Read More
షాకింగ్ ...రెండో సారి అదే రిపీట్.... కేసీఆర్ క్యాబినెట్ లో మరో ఫిరాయింపు ఎమ్మెల్యే?సండ్ర వెంకటవీరయ్య... తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్న ఎమ్మెల్యే. టిడిపి నుండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే గా గెలిచిన సండ్ర వె… Read More
తెలంగాణ సర్కార్ కు కోర్ట్ ఝలక్..! మాజీ స్పీకర్ కు మరోసారీ నోటీసులు..!!హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో ఊహించని విజయం దక్కించుకున్న టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు పెద్ద షాక్ తగిలింది. ఇక ముగిసిపోయింది అనుకున్న పా… Read More
0 comments:
Post a Comment