Wednesday, October 2, 2019

‘బీజేపీ ఎమ్మెల్యేలం.. ఎంపీలం అంటే చితక్కొడతారు’

బెంగళూరు: బీహార్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ బీహార్‌కు అండగా ఉంటామంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అధికరంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, అధికార పార్టీ నేతలకు శరాఘాతంలా మారింది. బీహార్ వరదల్లో చిక్కుకున్న డిప్యూటీ సీఎం.. సురక్షిత ప్రాంతానికి తరలించిన ఎన్డీఆర్ఎఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2otdNVM

Related Posts:

0 comments:

Post a Comment