Saturday, March 9, 2019

నెల ఇంటి కిరాయి 17 లక్షలు .. కొత్తగా వజ్రాల వ్యాపారం ... లండన్ లో నీరవ్ మోదీ విలాస జీవనం

లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్షార్షియానికి రూ.13 వేల కోట్ల కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ గెటప్ మార్చారు. చిన్నగా గడ్డం పెంచి, మీసాలు పెంచి తిరుగుతున్నారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను టెలీగ్రాఫ్ ప్రతిక ప్రచురించింది. ఇలా వేషం మార్చి లండన్ వీధుల్లో తిరుగుతున్నట్టు తన కథనంలో పేర్కొన్నది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UAbXxi

Related Posts:

0 comments:

Post a Comment