హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల యుద్దం మొదలుకాబోతోంది. అన్ని పార్టీలు సైనికుల్లాంటి అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బలమైన అభ్యర్థులను బరిలో దింపడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే డీసీసీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. సర్వేలకు శ్రీకారం చుట్టింది. రెండు లోక్సభ నియోజకవర్గాలు మినహా మిగిలిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UgyuiO
అసద్కు పోటీగా అజారుద్దీన్! కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులపై తుది కసరత్తు ..!!
Related Posts:
రేషన్ వాహనాలపై పట్టు వీడని నిమ్మగడ్డ- సింగిల్ జడ్డి తీర్పుపై డివిజన్ బెంచ్లో సవాల్ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. దీని తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. మార్చి 14తో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది.… Read More
శ్వాసనాళంలో విజిల్... 20 ఏళ్లుగా... ఎట్టకేలకు సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు...కేరళకు చెందిన ఓ మహిళ గత 20 ఏళ్ల నుంచి దగ్గు సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఎన్ని మందులు వాడినా ఆమెకు దగ్గు నయం … Read More
కుప్పం కోటపై వైసీపీ జెండా: టీడీపీకి అందనంతగా: పార్టీలకు అతీతంగా పథకాల ఎఫెక్ట్?చిత్తూరు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మీదే నిలిచింది. తెలుగుదేశం పార్… Read More
లాయర్ దంపతుల హత్య : ఆ వివాదాలే కారణమా...? గుంజపడుగులో భారీ బందోబస్తు...పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ సమీపంలో జరిగిన లాయర్ దంపతుల హత్య రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. పట్టపగలు.. నడిరోడ్డుపై.. వాహనదారులు చూస్తుండగానే … Read More
చైనా నంబర్ 45... 8 నెలలకు బయటపెట్టిన లెఫ్టినెంట్ జనరల్... సరిహద్దులో ఇప్పటి పరిస్థితి ఇదీ...గతేడాది జూన్లో తూర్పు లదాఖ్లోని గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనలో 20 మంది భారత జవా… Read More
0 comments:
Post a Comment