నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక హరిప్రియ నాయక్ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ బాట పట్టారు. సీనియర్ నాయకురాలు అయిన సబితా ఇంద్రా రెడ్డి సైతం గులాబీ గూటికి చేరేందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u6fZ54
ఆందోళనలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ .. ఆ మహిళా ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన
Related Posts:
'వుహాన్ ల్యాబ్ లీక్'ను డా.ఫౌసీ కవర్ చేశారా-సంచలనం రేపుతున్న ఈమెయిల్స్-అసలేం జరుగుతోంది...కరోనా వైరస్ ఎలా పుట్టుకొచ్చింది... ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందనే దానిపై ఇప్పటికీ కచ్చితమైన ఆధారాలు లేవు. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే ఈ వైరస్ ల… Read More
చిన్నారులపై కోవాగ్జిన్,జైదుస్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి : కేంద్రంభారత్లో చిన్నారులకు వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రస్తుతం కోవాగ్జిన్,జైదుస్ క్యాడిలా వ్యాక్సిన్లు చిన్నారులపై క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయని కేంద్ర ప్… Read More
ఏకాదశి ఉపవాస వ్రత నియమాలు ఏమిటి ..?ముందు రోజు మరుసటి రోజు ఏం చేయాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
వ్యాక్సిన్ పాస్పోర్ట్-తీవ్రంగా వ్యతిరేకించిన భారత్-ఇది వివక్షేనని తేల్చి చెప్పిన కేంద్రమంత్రికరోనా నేపథ్యంలో అభివృద్ది చెందిన దేశాలు 'వ్యాక్సిన్ పాస్పోర్ట్'ను తెరపైకి తీసుకొస్తున్నాయి. అంటే,భవిష్యత్తులో వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఉన్నవారిని మాత్… Read More
సీఎం కుటుంబ దోపిడీ బయటపడుతుందనేనా?: ఈటల బీజేపీలో చేరికపై విజయశాంతి సంచలనంహైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్… Read More
0 comments:
Post a Comment