హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అభ్యర్థుల కేటాయింపు ఆలస్యం కావడమే. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించారు. శుక్ర, శనివారాల్లో అభ్యర్థుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసి ప్రచార బరిలో నిలువాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W2HhVX
Friday, March 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment