హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అభ్యర్థుల కేటాయింపు ఆలస్యం కావడమే. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించారు. శుక్ర, శనివారాల్లో అభ్యర్థుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసి ప్రచార బరిలో నిలువాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W2HhVX
నియోజకవర్గానికో బహిరంగ సభ, ప్రజల్లోకి విసృతంగా మేనిఫెస్టో, బహుముఖ వ్యుహంతో కాంగ్రెస్
Related Posts:
అక్రమ మైనింగ్ కేసు: పోలీసు కస్టడీకి బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే: చెన్నై సీబీఐ అధికారుల విచారణబెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటకలోని బళ్లారి గ్రామీణ శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. నాగేంద్రను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బ… Read More
దీదీ సర్కార్కు సుప్రీం ఆక్షింతలు : ప్రియాంకను ఆలస్యంగా విడుదల చేయడంపై నోటీసులున్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతున్న బెంగాల్ టీఎంసీ సర్కార్కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. తమ ఆదేశాలను ఎందుకు పాటించలే… Read More
చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..! సీఎం చెప్పినట్లుగానే.. మాజీ సీఎంకు సెక్యూరిటీ..! ఎలాగో తెప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రత పైన టీడీపీ ఆరోపణలకు డీజీపీ గౌతం సవాంగ్ సమాధానమిచ్చారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి జగన్ స్వేచ్ఛ ఇచ… Read More
అమరావతిలో కాపు నేతల భేటీ..! ఏం డిసైడ్ చేస్తారు..? కొత్తేం కాదంటున్న టీడిపి..!!విజయవాడ/హైదరాబాద్ : బెజవాడలో ఏపీ టీడీపీ కాపు నేతల మీటింగ్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఇంట్లో నేతలు భేటీ అయ్యారు. కాకినాడ సమావేశం తర్వాత కాప… Read More
చచ్చింది గొర్రె..! పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..!!హైదరాబాద్: ఫుల్లుగా పీకల దాకా తాగి పోలీసులు చెకింగ్ కోసం ఆపితే "పోలీస్" అని చెప్పి తుర్రుమని దూసుకుపోయే పోలీసులకు చెక్ పడబోతోంది. పోలీసులు నిర్వహించే … Read More
0 comments:
Post a Comment