హైదరాబాదు: జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కు తొలిషాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనుబాబు శనివారం లోటస్పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్పై అసంతృప్తితోనే గేదెల శ్రీనుబాబు వైసీపీ గూటికి చేరినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HoQ6pZ
పవన్కు జగన్ షాక్...జనసేన ప్రకటించిన అభ్యర్థి వైసీపీలోకి..
Related Posts:
జో బైడెన్ కంప్టీట్ బయో: ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, కీలక వివరాలు, సంపదెంతో తెలుసా?వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.… Read More
ట్రంప్ కోసం హిందూ సేన పూజలు -చైనా, పాక్ పని పట్టడంలో భారత్కు సాయపడతారని..భారత్ కు సంబంధించి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికలకూ ప్రాధాన్యం ఉందంటున్నారు హిందూ సేన కార్యకర్తలు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ … Read More
Bihar elections.. ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ .. మాటల యుద్ధంబీహార్లో రెండవ దశ పోలింగ్ ఈరోజు జరగగా మరోపక్క మూడవ, చివరి దశ పోలింగ్ కోసం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగి … Read More
ప్రియుడి కోసం ఓ ఇల్లాలు క్రూరత్వం ... భర్త గుండెలో 12 సార్లు కత్తితో పొడిచి ఆపై..ప్రియుడి మోజులో ఓ ఇల్లాలు భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అంతేకాదు 10 గంటల పాటు శవంతో జాగారం చేసింది . ప్రియునిమోజులో 12 సార్లు గుండెలో పొడిచి హ… Read More
కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ.!మహబూబ్ నగర్/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ టీపిసిసి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నార… Read More
0 comments:
Post a Comment