హైదరాబాదు: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న డేటా చోరీ అంశం మరో మలుపు తీసుకుంది. డేటా చోరీ నిజమేనంటూ తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై ఆ కంపెనీ సీఈఓ అశోక్పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తెలంగాణ పోలీసులు తన సంస్థపై తనపై వేసిన కేసును కొట్టివేయాల్సిందిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NSrMwM
Saturday, March 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment