హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరాచకత్వ పాలనపై పోరాడాలంటే, ఆయన పాలన అంతం కావాలంటే కామ్రేడ్లు అవసరమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. తాను పోటీ చేయబోయే మల్కాజ్గిరి లోకసభ స్థానంలో సీపీఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వారి మద్దతు ఉంటే తప్పకుండా గెలుస్తానని చెప్పారు. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్తో చర్చలు?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ubyuVF
మల్కాజిగిరిలో నేను గెలవాలంటే మీ అవసరం కావాలి: వారి గడప తొక్కిన రేవంత్ రెడ్డి, ఆ నేత హామీ
Related Posts:
యాదాద్రిలో గోల్డ్ మాన్..! ఒళ్లంతా బంగారంతో దైవదర్శనం..!!యాదాద్రి/హైదారాబాద్ : జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ది అనే నానుడి ఇప్పటివరకు వినడమే గాని చూసిన సందర్బాలు అరుదుగా ఉంటాయి. ఎవరైనా చిత్ర విచిత్రంగా, కనిపించ… Read More
మరో వారసుడొస్తున్నాడు.. ప్రజాయాత్రకు బయల్దేరాడు.. తెలుగు నేతల స్ఫూర్తియేనా..!హైదరాబాద్ : పాదయాత్రలతో అధికారం వస్తుందా? ప్రజాయాత్రలతో జనాలు కనెక్ట్ అవుతారా? ఆశీర్వాద యాత్రలతో విజయం వరిస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు తెలుగు నేతల విజయగా… Read More
బెంగాల్ బీజేపీలోకి 13 మంది నటులు, టీఎంసీ ఎంపీలకు ధీటుగా పనిచేస్తారని ధీమాకోల్కతా : పార్లమెంట్ ఎన్నికలకు ముందు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సినీతారలు చేరిపోయారు. వారికి టిక్కెట్లు కేటాయించారు కూడా ఆ పార్టీ … Read More
దేవుడి దర్శనలో అపశృతి... క్యూలైన్ తొక్కిసలాటలో నలుగురు భక్తుల మృతి...మంచి జీవితాన్ని ప్రసాదించమని దేవుడిని కోరేందుకు వెళితే ఏకంగా ప్రాణాలనే హరించాడు దేవుడు..దర్శనం కోసం వెళ్లిన భక్తులను తనదాక రాకుండా చేశాడు. తమిళనాడులోన… Read More
కర్నాటకంతో మరోసారి ఫిరాయింపులపై చర్చ.. చట్టం ఏం చెబుతోంది.. మరి నేతలు చేస్తున్నదేంటి?బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరుకుంది. గురువారం బలపరీక్షను ఎదుర్కొనాల్సి ఉన్న కుమారస్వామి సర్కార్.. చివర… Read More
0 comments:
Post a Comment