హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరాచకత్వ పాలనపై పోరాడాలంటే, ఆయన పాలన అంతం కావాలంటే కామ్రేడ్లు అవసరమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. తాను పోటీ చేయబోయే మల్కాజ్గిరి లోకసభ స్థానంలో సీపీఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వారి మద్దతు ఉంటే తప్పకుండా గెలుస్తానని చెప్పారు. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్తో చర్చలు?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ubyuVF
మల్కాజిగిరిలో నేను గెలవాలంటే మీ అవసరం కావాలి: వారి గడప తొక్కిన రేవంత్ రెడ్డి, ఆ నేత హామీ
Related Posts:
ముస్లిం ఫోరం సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ... సీఏఏ, ఎన్ఆర్సీల అమలుపై ఓవైసీ బ్రీఫింగ్కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలను నెలకొన్న నేపథ్యంలోనే ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకి… Read More
130కోట్ల భారతీయులు ఆత్మవిశ్వాసంతో ఆ సవాళ్లను ఎదుర్కొన్నారు : మోదీఓవైపు దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఎన్పీఆర్ కూడా వాటికి తోడైంది. ఎన్పీ… Read More
‘అటల్ భూజల్ పథకం’ ప్రారంభించిన ప్రధాని మోడీ: రూ. 600 కోట్ల కేటాయింపున్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 95వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్… Read More
ఏపీ క్యాబినెట్కు భారీ బందోబస్తు... కొత్తవారిని ఇళ్లలోకి రానివ్వద్దని నోటీసులుశుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవా… Read More
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి సూర్య‘గ్రహణం’: సీఎంకు షాక్, 15 మంది ఎమ్మెల్యేల రాజీనామా?బెంగళూరు: సూర్యగ్రహణం సంభవించక ముందే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు పెద్ద తలనొప్పి పట్టుకుంది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం అయ… Read More
0 comments:
Post a Comment