ఏపిలో పోటీ చేసే అభ్యర్దుల తుది జాబితాను టిడిపి విడుదల చేసింది. కొద్ది రోజులుగా కొన్ని స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆ స్థానాల విషయంలో టిడిపి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం లో ఈ సారి అనూహ్యంగా సబ్బం హరి కి కేటాయించారు. టిజి వర్సెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oc2CJO
Tuesday, March 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment