లక్నో : కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా తమ కూటమికి ఉందన్నారు. ఉత్తర్ప్రదేశ్లో బీఎస్పీ- ఎస్పీ కూటమి కోసం 7 సీట్లు వదిలేస్తున్నామన్న కాంగ్రెస్ ప్రకటనను ఖండించారు. 80 స్థానాల్లో మీ అభ్యర్థులనే దించుకోండంటూ చురకలు అంటించారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం తమ కూటమికి ఉందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0SBo2
7 మాకొద్దు, 80 మీరే తీసుకోండి.. కాంగ్రెస్ పార్టీకి మాయావతి ఝలక్?
Related Posts:
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్నారా?: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి: ఆంక్షల అమలువిజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు భయానకంగా వ్యాప్తి చెందుతున్నాయి. రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడా… Read More
భారత్ సరిహద్దులన్నీ మూసివేసిన బంగ్లాదేశ్: మొన్నే ప్రధాని మోడీ సందర్శన..అంతలోనేఢాకా: పొరుగునే ఉన్న బంగ్లాదేశ్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్తో పంచుకుంటోన్న సరిహద్దులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం నుంచీ వ… Read More
ఏప్రిల్ 27 నుంచి వేసవి సెలవులు -రేపే లాస్ట్ వర్కింగ్ డే -జూన్1లోపు కరోనా తగ్గితేనే స్కూళ్లు రీఓపెన్కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి, మరికొన్నింటిని వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీల… Read More
IPL 2021: బిగ్ షాక్: స్టార్ స్పిన్నర్కు ఏమైంది: మెగా టోర్నీకి అశ్విన్ గుడ్బై: అర్ధాంతరంగాచెన్నై: రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని పరిణామం ఇది. స్టార్ స్పిన్ బౌ… Read More
కేంద్ర మరో కీలక నిర్ణయం: ఇక ఆక్సిజన్ వైద్యానికి మాత్రమే, పరిశ్రమలకు మినహాయింపు లేదున్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్లో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆక్సిజన్ వినియోగ… Read More
0 comments:
Post a Comment