ఏపిలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాన్ విడుదల చేసారు. అధికారికంగా అభ్యర్ధు లను ప్రకటించిన తొలి పార్టీ జనసేన. ఈ రోజు పార్టీ అవిర్భావ దినోత్సవం కావటంతో..సభకు ముందుగానే అభ్యర్ధుల జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సుదీర్ఘ కసరత్తు తరువాత జాబితా విడుదల చేసారు. అందులో భాగంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T6pefA
Thursday, March 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment