అమరావతి: జనసేన పార్టీ-బహుజన సమాజ్ వాది పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. బీఎస్పీకి మూడు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించబోతున్నట్లు జనసేన పార్టీ నాయకులు వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. ఈ మూడు చోట్లా తాము అభ్యర్థులను నిలపట్లేదని, బీఎస్పీ అభ్యర్థులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7Tx7D
బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు ఖరారు: సీమలో రెండు, గుంటూరులో ఒకటి!
Related Posts:
మోదీ సర్కారుపై సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు -ఏ చట్టం ఎందుకో తెలియట్లే -పార్లమెంట్ తీరుపై తీవ్ర ఆవేదన75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట మొదలుకొని దేశవ్యాప్తంగా గల్లీగల్లీలో జరిగిన సంబురాల్లో జయజయ ధ్వానాలే తప్ప ఆత్మావలోకనం, ఆత్మవిమర… Read More
హైదరాబాద్లో విషాదం... కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మహిళ మృతి...హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే ఓ మహిళ మృతి చెందింది. అప్పటిదాకా హుషారుగా,సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న… Read More
Dating King: 335 మంది మహిళలతో-డేటింగ్ సుందర్ క్రేజీ స్టోరీ-టార్గెట్ రీచ్ అవాలంటే మరో 30 మందితో..అతని టార్గెట్ 365 మంది మహిళలతో డేటింగ్ చేయడం. ఇప్పటివరకూ 335 మంది మహిళలతో డేటింగ్ చేసిన అతను... మరో 30 మంది మహిళలతో డేటింగ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున… Read More
వీడియో: 75వ స్వాతంత్ర్య దినోత్సవం..75 మీటర్ల జాతీయ పతాకం: తెలంగాణలోనేజోగులాంబ గద్వాల: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతావనిలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష… Read More
భారత యువతులు సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరు: ఎంపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలుభోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ యువతులెవరూ సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని హైకోర్టు వ్యాఖ్యానించింది.… Read More
0 comments:
Post a Comment