Wednesday, March 6, 2019

అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్: మధ్యవర్తిత్వానికి హిందూ సంఘాలు నో, ముస్లీం సంఘాలు ఓకే

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అనే దానిపై సుప్రీం కోర్టు బుధవారం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసుపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C9emrE

Related Posts:

0 comments:

Post a Comment