ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా చోరీ కేసులో అశోక్ ను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు తెలంగాణా పోలీసులు . ఏపీ ప్రజల కీలక సమాచారాన్ని చోరీ చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఐటి గ్రిడ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ పై లుకవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి అవసరమైన రంగం సిద్ధం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UnKz5P
డేటా చోరీ కేసు... ఐటీగ్రిడ్ యజమాని అశోక్ ఎవరు ? ఆయన ఏం చేశాడు ?
Related Posts:
బావ అని నమ్మితే నట్టేట ముంచాడు : స్నేహితులతో కలిసి లైంగికదాడి, పంజాబ్లో దారుణంచండీగఢ్ : రోజుకో చోట, ప్రేమ, స్నేహం, బంధువుల పేరుతో మైనర్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నమ్మి రావడమే వారి పాలిట పాపమవుతుంది. నరకచూపించి ... నడిరోడ… Read More
స్పీకర్ పదవీ కోసం పోటీ : రేసులో మేనకా, రాధామోహన్, వీరేంద్ర కుమార్న్యూఢిల్లీ : 17వ లోక్సభలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం ప్రక్రియ ముగియడంతో .. ఇక స్పీకర్ ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. అనుభవం, సామాజిక సమీకరణాలు, ప్రతిభ … Read More
50 అడుగుల లోయలోకి పల్టీ కొట్టిన బస్సు!డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి సుమారు 50 అడుగుల లోతు ఉన్న లో… Read More
అమేరికా , చైనా మధ్య ముదురుతున్న వివాదం... చైనా విద్యార్థులకు హెచ్చరికలుఅమేరికా చైనా దేశాల మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య పరమైన ఆంక్షలు ఆయా దేశాల పౌరులపై ప్రభావం పడుతోంది. దీంతో ఆమేరికా వెళ్లే చైనీస… Read More
జగన్ దూకుడు..నో కాంప్రమైజ్: హైకోర్టు చీఫ్ జస్టిత్తో భేటీ : సీఎం ఏం చెప్పారు..ఏమని కోరారు..!పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ప్రకటించిన జగన్..అందులో భాగంగా కీలక అడుగు వేసారు. ఏపీలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు దిశగా చర్యలు… Read More
0 comments:
Post a Comment