డిస్పూర్ : జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గౌరవించి సంబోధించడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకడుగు ముందేసిన సమాచార హక్కు కార్యకర్త రాజు మహంతా దేశ ద్రోహ కేసు పెట్టారు. అసోంలోని మోరిగన్ జిల్లాలోని పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ డౌన్ .. యూజర్ల ఆగ్రహం, పరిష్కరిస్తామన్న కంపెనీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HvxAvi
రాహుల్ గాంధీపై దేశ ద్రోహ కేసు .. ఎందుకంటే ?
Related Posts:
కొవిడ్-19 వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ - 10లక్షలు దాటిన రికవరీలు - ఏపీ, తెలంగాణలో అనూహ్యం..అంతూ పొంతు లేకుండా సాగుతోన్న కరోనా విలయాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ సోకినవాళ్ల సంఖ్య సంఖ్య 1.7కోట్… Read More
ఏపీలో కరోనా విజృంభణ: మళ్లీ 10వేలకుపైగా కొత్త కేసులు, 68 మంది మృతి, జిల్లాల వారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు కూడా భారీ సంఖ… Read More
NIRDPRలో ఉద్యోగాలు.. మొత్తం 510 పోస్టులు అప్లయ్ చేయండినేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతి రాజ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా యంగ్ ఫెలో, … Read More
జగన్ ఆ ఆదేశాలిచ్చిన రోజే... 5గంటలు తల్లడిల్లి.. బెడ్ దొరక్క ప్రాణాలు విడిచిన కోవిడ్ బాధితురాలు...పేషెంట్ ఆస్పత్రికి వచ్చిన 30 నిమిషాల్లో అడ్మిషన్ జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం(జూలై 29) అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్… Read More
అంగారకుడిపైకి పెర్సివరెన్స్ రోవర్ పంపిన నాసా: కీలక పరిశోధనలువాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగారక గ్రహంపై ప్రయోగంలో మరో ముందడుగు వేసింది. అంగారకుడిపై పరిశోధనలు చేసేంద… Read More
0 comments:
Post a Comment