అంతూ పొంతు లేకుండా సాగుతోన్న కరోనా విలయాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ సోకినవాళ్ల సంఖ్య సంఖ్య 1.7కోట్లకు, కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 6.7లక్షలకు పెరిగింది. ఇండియాలో కొత్త కేసులు రోజుకో రికార్డును అధిగమిస్తూ ఇన్ఫెక్షన్ కు గురైనవాళ్ల సంఖ్య 16లక్షలకు చేరువైంది. ఈ దశలో కొవిడ్- 19
from Oneindia.in - thatsTelugu https://ift.tt/315PFbz
కొవిడ్-19 వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ - 10లక్షలు దాటిన రికవరీలు - ఏపీ, తెలంగాణలో అనూహ్యం..
Related Posts:
పోర్న్ సైట్లలో స్టూడెంట్స్,లెక్చరర్స్ ఫోటోలు... బెంగళూరును కుదిపేస్తున్న షాకింగ్ ఘటన..బెంగళూరుకు చెందిన పలువురు కాలేజీ విద్యార్థినుల ఫోటోలను పోర్న్ సైట్లలో అప్లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం(జూలై 30) అరెస్ట్ చేశారు. విద్… Read More
డీజిల్ ధరలు భారీగా తగ్గిస్తూ కీలక ప్రకటన చేసిన కేజ్రీవాల్..దాని కోసమేనంటూ..!న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఢిల్లీలో డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. లీటరుకు రూ… Read More
ఏపీ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు- కేంద్రానికి జగన్ మరో లేఖ....ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీకాలం పొడిగింపు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే జూన్ 30న నీలం పదవీకాలం ముగియగా.. కేంద్రానికి రాష్ట్… Read More
తమిళనాడు సీఎం కీలక నిర్ణయం: మరో నెలపాటు లాక్డౌన్ పొడిగింపుచెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని సడలింపులిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31 వరక… Read More
కేసీఆర్ - జగన్ కు కేంద్రం షాక్: జలవివాదాలపై అనూహ్య నిర్ణయం - నాలుగేళ్ల తర్వాత 5న అపెక్స్ భేటీతెలుగురాష్ట్రలైన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు ముదిరిన నేపథ్యంలో పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పాత వివ… Read More
0 comments:
Post a Comment