వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగారక గ్రహంపై ప్రయోగంలో మరో ముందడుగు వేసింది. అంగారకుడిపై పరిశోధనలు చేసేందుకు నాసా పర్సివరెన్స్ రోవర్ను రోదసికి పంపింది. ఈ రోవర్ అంతరిక్షంలో ఏడు నెలలు ప్రయాణించి అంగారక గ్రహంపై దిగనుంది. ఆ గ్రహంపై ‘మార్స్ సంవత్సరం' పాటు జీవజాలంపై పరిశోధన చేయనుంది. ఇందు కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DhrGOc
Thursday, July 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment