Wednesday, March 27, 2019

పోలింగ్ ముంగిట్లో టీడీపీకి దెబ్బ‌మీద దెబ్బ‌! దుశ్శ‌కునంగా భావిస్తున్న పార్టీ శ్రేణులు

అమ‌రావ‌తిః ఒక్క‌రోజు. ఇంకా ఖ‌చ్చితంగా చెప్పాలంటే..కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో తెలుగుదేశం కొన్ని చేదు సంఘ‌ట‌న‌ల‌ను చ‌వి చూసింది. ఎన్నిక‌ల ముంగిట్లో, పోలింగ్ గ‌డువు స‌మీపించిన ప్ర‌స్తుత త‌రుణంలో ఈ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డాన్ని తెలుగుదేశం నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. దుశ్శ‌కునంగా భావిస్తున్నారు. దీని ఆధారంగా- ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌నేది విశ్లేషించుకుంటున్నారు. ఆ ఘ‌ట‌న‌లే- ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JGOF81

Related Posts:

0 comments:

Post a Comment