అమరావతిః ఒక్కరోజు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే..కొన్ని గంటల వ్యవధిలో తెలుగుదేశం కొన్ని చేదు సంఘటనలను చవి చూసింది. ఎన్నికల ముంగిట్లో, పోలింగ్ గడువు సమీపించిన ప్రస్తుత తరుణంలో ఈ ఘటనలు చోటు చేసుకోవడాన్ని తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దుశ్శకునంగా భావిస్తున్నారు. దీని ఆధారంగా- ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది విశ్లేషించుకుంటున్నారు. ఆ ఘటనలే- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JGOF81
పోలింగ్ ముంగిట్లో టీడీపీకి దెబ్బమీద దెబ్బ! దుశ్శకునంగా భావిస్తున్న పార్టీ శ్రేణులు
Related Posts:
అద్దె ఇళ్లు అడ్డాగా.. దొంగ నోట్ల దందా.. 7 కోట్ల మేర ఫేక్ కరెన్సీ..!ఖమ్మం : చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లుగా ఖమ్మం జిల్లాలో దొంగ నోట్ల ముఠా రెచ్చిపోయింది. మోసాలు చేయడమే వృత్తిగా మలుచుకున్న ఓ మాయగాడు నకిలీ నోట్ల ప… Read More
పిచ్చోడు జగన్ కంటే బాగా పాలిస్తాడు: దొంగలు రాజ్యం చేస్తున్నారు: అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు..!మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ మీద..పోలీసు శాఖ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. విశాఖలోని పిచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందే పిచ్చివాడు జగన్ కం… Read More
TSRTC STRIKE:కార్మికుల పొట్ట కొట్టమని మోటారు సవరణ చట్టం చెప్పలే.. కేసీఆర్ కామెంట్లపై కిషన్ ఫైర్సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కొత్త మోటారు వాహన సవరణ చట్టం 2019 కార్మికుల పొట… Read More
ఇసుక దోపిడీలో వైసీపీ నేతలు..? కార్మికులకు ఉపాధి ఏదీ.. జగన్కు కన్నా ప్రశ్నఏపీ సీఎం జగన్పై బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఓ రేంజ్లో ఫైరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. కార్మికులను, కర్షకులను ఇబ్బంద… Read More
TSRTC Strike: సీఎం ఆఫర్పై అసదుద్దీన్ ఓవైసీ స్పందన: కేసీఆర్కు కీలక సూచనహైదరాబాద్: సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5 అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలని, అలా చేస్తే తాము వారికి రక్షణ కల్పిస్తామని సీఎం కేసీఆర్… Read More
0 comments:
Post a Comment