Wednesday, March 27, 2019

నిజామాబాద్ లో కవితతో 184 మంది రైతుల వార్ .. బ్యాలెట్ ముద్రణ పై ఆధారపడి ఎన్నిక

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎన్నికలు రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపాయి. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి నిజామాబాద్ ను పెద్ద సంఖ్యలో రైతులు పోటీలో ఉండడంతో బ్యాలెట్ పోరు జరుగనుంది. ఇక రైతులు ఎవరైనా నామినేషన్ లు ఉపసంహరించుకునే లక్ష రూపాయలు జరిమానా విధించాలని తీర్మానం చేశారు రైతులు. దీంతో రైతులు ఎవరూ నామినేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UgxoGX

0 comments:

Post a Comment