అహ్మదాబాద్: భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రవీంద్ర జడేజా భార్య రివాబా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం గుజరాత్ లోని జామ్ నగర్ లో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి రాన్ఛో ఫాల్దూ, జామ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYexdG
Monday, March 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment