వేములవాడ : దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం కొత్త శోభ సంతరించుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న వేడుకలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొందరు భక్తులు సోమవారం సాయంత్రం వరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NIiMdz
రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు.. వేములవాడలో సైకత శివలింగం
Related Posts:
అమరావతిలో జగన్ ఆపరేషన్ సక్సెస్.. ప్రతికూల పరిస్ధితుల్లో గొప్ప ఊరట...ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా జరుగుతున్న ఉద్యమానికి పోటీగా వెనుకబడిన వర్గాలతో ప్రారంభమైన ఉద్యమం సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. మూడు రాజధానులతోనే సామా… Read More
లోకల్ వార్..గన్నవరంలో యార్లగడ్డకు చెక్..వైసీపీ అభ్యర్థుల ఎంపికలో వల్లభనేని వంశీఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్రాలు అన్నీ ఇన్నీ కావు . ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పక్షానికి బాహాటంగానే మద్దతునిస్తూ వై సీపీ… Read More
నా ఖాతాలో రూ.3లక్షలు వేశారు.. అవసరమా.. : అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలురాష్ట్రంలో వెంటనే బెల్టు షాపులను ఎత్తివేయాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మద్యపానానికి బానిసల… Read More
ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు ఫిక్స్: చంద్రబాబు చేతిలో చిక్కినట్లేనా.. జగన్ వ్యూహం ఏంటి..!అమరావతి: చంద్రబాబు చేతికి ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు చిక్కినట్లేనా... టీడీపీ నుండి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి...పార్టీ అధికారికంగా ఫిరాయించక… Read More
కలకలం: ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనా అనుమానితులు పరారీనాగ్పూర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) మనదేశంలోనూ వేగంగా వ్యాపిస్తూ ఆందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటి దేశంలో కరోనాబారిన పడి మరణించిన … Read More
0 comments:
Post a Comment