హైదరాబాద్: సమాజంలో యాంత్రిక జీవనం పెరిగిపోతోంది. తల్లి, తండ్రి, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు వంటి రాగ బంధాలు సన్నగిల్లిపోతున్నాయి. ముఖ్యంగా వ్రుద్యాప్యంలో ఉన్న తల్లి దండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు కర్కషంగా వ్యవహరిస్తున్నారు. చెయ్యందించి ఆసరాగా ఉండాల్సిన వారు అదే చేత్తో గెంటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఘటన పట్ల న్యాయ స్ధానాలు జోక్యం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5xDSt
ఛీ ఎదవ..తల్లిని చూసుకోవడానికి ఏం నొప్పిరా..? కొడుకు, కోడలికి చివాట్లు పెట్టిన హైకోర్ట్..!!
Related Posts:
ఇంటికన్న జైలే మేలు...! స్నేహితులను మిస్సవుతున్నానంటూ దొంగతనాలు...!నేరాలు చేసిన ఖైదీలకు జైలు జీవితం గడపడం చాల కష్టంగానే ఉంటుంది. క్షణికావేశంలో నేరం చేసి జైలుకు వెళ్లిన ఖైదీలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతామా, కుటుంభ సభ్యు… Read More
ఆ రోజు దర్శనాలకు బ్రేక్..! మూసివేయనున్న శ్రీవారి ఆలయం..!!తిరుమల/హైదరాబాద్ : నిత్యం కోట్ల మంది భక్తి భక్తులతో కిటకిట లాడే తిరుమల దేవాలయనికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వబోతున్నారు ఆలయ అర్చకులు. ఆ రోజు భక్తులు కొంగమీ… Read More
ఏపిలో టీడిపి ని టార్గెట్ చేస్తున్న బీజేపి..! గుంటూరు లో ఖాళీ కాబోతున్న పార్టీ..?అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి కష్టాలు ఎదురుకాబోతున్నాయి. పార్టీ నేతలందరూ కకావికలం అవుతుండంతో పార్… Read More
నేడు తొలి ఏకాదశి..! ఇక తెలుగు పండుగల సీజన్ లు షురూ..!!హైదరాబాద్ : తెలుగు పండుగల సీజన్ నేటితో ప్రారంభం కామోతోంది. మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగ… Read More
కాంగ్రెస్ ఎంపీలారా.. ఇకనైనా మారండి, లేదంటే కష్టమే.. కాంక్లేవ్లో శశిథరూర్ సంచలనంన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొందరు కాంగ్రెస్ నేతల వైఖరి మారడం లేదన్నారు ఆ పార్టీ నేత శశిథరూర్. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. ఈ … Read More
0 comments:
Post a Comment