యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయి. ఐదో రోజు స్వామి వారు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వటపత్ర సాయి సందర్శనం నయనానందకరంగా సాగింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వేద పండితులు వేద పఠనం తో, అర్చకుల మంత్రోచ్ఛారణలతో, ఋత్విక్కుల వేద పారాయణలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఓం నమో నరసింహాయ అంటూ భక్త జనులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T2zCVQ
యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. వటపత్ర సాయిగా దర్శనం కమనీయం .. నేడు గోవర్ధనధారిగా స్వామి
Related Posts:
friend: ఫ్యాషన్ డిజైనర్, హోటల్ లో, గోవా రిసార్ట్ లో డ్రగ్స్+ హల్వా, కట్ చేస్తే ? ఆ సీన్ తో బ్లాక్ మెయిల్!ముంబాయి/పూణే/న్యూఢిల్లీ: ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్న యువతి సాఫ్ట్ వేర్ కోర్సు చేస్తూ జీవితంలో సెటిల్ కావాలని కలలు కంటోంది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచ… Read More
Covaxin: భారత్ బయోటెక్కు గుడ్న్యూస్: రెండేళ్ల చిన్నారులకూ కరోనా టీకాన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్… Read More
Escape: పెళ్లి కొడుకు చేతిలో తాళి, ప్రియుడితో పెళ్లి కూతురు జంప్, కట్ చేస్తే జైల్లో వరుడు, ఫినిష్!భోపాల్/ చెన్నై: అమ్మాయి, అబ్బాయి ఇష్టపడటంతో పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సైడ్ బంధువులు అందరూ కల్యాణమండపం చేరుకున్నారు. గ… Read More
భారత్ తో కరోనా కల్లోలం: 4,205 మరణాల భారీ రికార్డు, దేశం వణుకుతోందిభారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లో భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా 3,48,421 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశం యొక్క రోజువారీ కోవ… Read More
హైదరాబాద్లో హైటెన్షన్: చార్మినార్ సహా: పలు ప్రాంతాల్లో మోహరించిన పోలీసు బలగాలుహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చ… Read More
0 comments:
Post a Comment