న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్.. మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బయోటెక్ తన పరిశోధనల్లో మరింత పురోగతిని సాధించింది. కోవాగ్జిన్ సృష్టికర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఫార్మా కంపెనీ.. దాన్ని మరింత అభివృద్ధి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y80HfR
Covaxin: భారత్ బయోటెక్కు గుడ్న్యూస్: రెండేళ్ల చిన్నారులకూ కరోనా టీకా
Related Posts:
చందా కొచ్చర్కు ఎదురుదెబ్బ.. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీన్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్కు ఆమె కుటుంబ సభ… Read More
జగన్ ఆస్తుల కేసులో అధికార దుర్వినియోగం: సబిత ఇంద్రారెడ్డి, ధర్మానకు కోర్టు సమన్లుహైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్ర… Read More
జస్టిస్ ఫర్ కాజల్ : గుజరాత్లో మరో 'నిర్భయ'.. యువతిపై నలుగురి గ్యాంగ్ రేప్, హత్య..నిర్భయ నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలుచేయాలని ఢిల్లీ పటియాలా కోర్టు తీర్పునిచ్చి కొద్ది రోజులు కూడా గడవలేదు.. అప్పుడే మరో నిర్భయ తరహా ఉదంతం ఆలస్యంగ… Read More
యూపీఎస్సీలో ఉద్యోగాలు: ఎన్ఫోర్స్మెంట్/అకౌంట్ ఆఫీసర్ పోస్టుల అప్లయ్ చేయండియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌం… Read More
పతనం మొదలైంది .. టైం దగ్గర పడింది .. దిశా చట్టం పెట్టాలి : వైఎస్ జగన్ పై టీడీపీ నేతల ఆగ్రహంఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 24 వ రోజు కొనసాగుతుంది. ఇక టీడీప… Read More
0 comments:
Post a Comment