Tuesday, May 11, 2021

భారత్ తో కరోనా కల్లోలం: 4,205 మరణాల భారీ రికార్డు, దేశం వణుకుతోంది

భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లో భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా 3,48,421 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశం యొక్క రోజువారీ కోవిడ్ మరణాల సంఖ్య గత 24 గంటల్లో 4,205 మరణాలతో కొత్త భయంకరమైన రికార్డును నమోదు చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uF8IqI

Related Posts:

0 comments:

Post a Comment