ఇడుపులపాయ/హైదరాబాద్ : జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రజలను కోరారు. నేటి నుంచి ప్రచారానికి సిద్ధమైన విజయమ్మ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. రాజశేఖరరెడ్డి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. రాజశేఖరరెడ్డి పాలనను చూసి ఈ రోజు ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FBYSxv
Friday, March 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment