Friday, March 29, 2019

రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌ను గుర్తు తెచ్చుకోండి..! జ‌గ‌న్ కు ఒక్క అవ‌కాశం ఇవ్వండ‌న్న‌విజ‌య‌మ్మ‌!

ఇడుపులపాయ/హైద‌రాబాద్ : జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రజలను కోరారు. నేటి నుంచి ప్రచారానికి సిద్ధమైన విజయమ్మ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. రాజశేఖరరెడ్డి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. రాజశేఖరరెడ్డి పాలనను చూసి ఈ రోజు ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FBYSxv

Related Posts:

0 comments:

Post a Comment