క్రైష్టు చర్చ్/ హైదరాబాద్ : అత్యంత శాంతియుతమైన దేశాల్లో రెండో స్థానంలో ఉండి, ప్రశాంతతకు మారు పేరైన దీవుల సముదాయం న్యూజిలాండ్లోని రెండు మసీదుల్లోకి దుండగులు చొరబడి ప్రార్థనల్లో ఉన్న వారిపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోలను ఫేస్బుక్లో లైవ్స్ట్రీమ్ చేస్తూ భీతిగొల్పేలా ప్రవర్తించారు. ఈ దుర్ఘటనలో 49 మంది మృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HDoBbf
మమ్మల్ని క్షమించండి..! నరమేధం పై న్యూజీలాండ్ వాసుల వేడుకోలు..!!
Related Posts:
బ్యూటిషీయన్ను వదల్లేదు, గ్యాంగ్ రేప్.. స్నేహితులే, మందు తాగించి.. ఆ తర్వాతస్నేహితులను నమ్మి బర్త్ డే పార్టీకి వెళ్లింది ఆ యువతి. మనోళ్లే కదా అని మందు కూడా తాగింది. మత్తులోకి జారుకుందో లేదో.. ఒక్కొక్కరుగా.. లైంగికదాడి చేశారు.… Read More
సూపర్ గురూ: కారు తీసిన తీరు అదిరింది, సోషల్ మీడియాలో పోస్ట్, వైరల్ (వీడియో)అక్కడ కారు పట్టే స్థలమే ఉంది. సిమెంట్ రోడ్డు మీద కాస్త ముందుకు వెనకకు వెళితే అంతే. అక్కడనుంచి కారును మాత్రం తీశాడు బిజు. కాస్త ముందుకు.. వెనక్కి తిప్ప… Read More
పీవీకి భారతరత్న .. వ్యతిరేకించిన ఎంఐఎం .. కేసీఆర్ పై , ఎంఐఎంపై మండిపడిన సీతక్కతెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఆత్మగౌరవ పతాక అయిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. మ… Read More
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా సీనియర్ ఐఏఎస్ పార్ధసారధి నియామకం .. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోతెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు పార్థసారథి… Read More
Interesting Facts:ఏ వైపు తిరిగి పడుకోవాలి , పీడకలలు రావడానికి కారణాలేంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment