తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఆత్మగౌరవ పతాక అయిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా అధికార పార్టీకి సంబంధించిన సభ్యులతోపాటు ,విపక్ష కాంగ్రెస్ సభ్యులు ప్రసంగించి తీర్మానానికి మద్దతు ప్రకటించారు. పీవీ నరసింహారావు సేవలను కొనియాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FccbYR
పీవీకి భారతరత్న .. వ్యతిరేకించిన ఎంఐఎం .. కేసీఆర్ పై , ఎంఐఎంపై మండిపడిన సీతక్క
Related Posts:
ఒంటిపై నూలుపోగు కూడా లేదు, బెడ్రూంలో నిద్రిస్తోండగా, డబేల్మని సౌండ్, గదిలోకి వచ్చి, పడేసి...ఔను..ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ మోడల్ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. అప్పటివరకు గాఢనిద్రలో ఉన్న తాను తన తన పెంపుడు కుక్క అరవడంతో ఉలిక్కపడ్డానని వివరించ… Read More
మరో డీమానిటైజేషన్గా మారనున్న పౌరసత్వ బిల్లు : ప్రశాంత్ క్రిషోర్కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లు వివాదం రోజురోజుకు చెలరేగుతోంది. బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన నిరసలు ఉత్తరాధి రాష్ట… Read More
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడ్డ బస్సు 14 మంది మృతి, 18 మందికి గాయాలునేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 14 మ… Read More
కేసీఆర్..ఉద్ధవ్ థాకరే.. టార్గెట్ నిర్మలా సీతారామన్: నిధులు తొక్కిపెట్టారంటూ..!ముంబై: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వాటాల కేటాయింపుల్లో నెలకొన్న జాప్యాన్ని నిరసిస్తూ మొన్నటికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర ప్ర… Read More
గిఫ్టుగా మారిన ఉల్లి...! బట్టలు కొంటే.. ఉల్లిగడ్డ ఉచితం...!ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదనే సామెత.. అందుకే ఉల్లి అంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఉల్లి ధరలు ఇటివల చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలోనే దాని వినియ… Read More
0 comments:
Post a Comment