అమరావతి: విశాఖలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తనపై విమర్శలు చేయడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రధానిపై దుమ్మెత్తిపోశారు. దేశభక్తి గురించి తమకు చెప్పాల్సిన పని లేదన్నారు. ఓ వైపు అభినందన్ పాక్ నుంచి మాతృదేశానికి వస్తుంటే ప్రధాని మోడీ ఇక్కడకు (విశాఖ) వచ్చారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోడీ మోసం చేశారన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cay46H
Saturday, March 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment