Saturday, March 2, 2019

పాక్ నుంచి అభినందన్ వస్తే విశాఖ వస్తావా, కనిపిస్తే కొడతావేమో: మోడీపై చంద్రబాబు

అమరావతి: విశాఖలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తనపై విమర్శలు చేయడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రధానిపై దుమ్మెత్తిపోశారు. దేశభక్తి గురించి తమకు చెప్పాల్సిన పని లేదన్నారు. ఓ వైపు అభినందన్ పాక్ నుంచి మాతృదేశానికి వస్తుంటే ప్రధాని మోడీ ఇక్కడకు (విశాఖ) వచ్చారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోడీ మోసం చేశారన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cay46H

Related Posts:

0 comments:

Post a Comment