మాల్దా : విపక్ష కూటమిలోని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై రాహుల్గాంధీ విమర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె, ప్రధాని మోదీ వ్యవహారశైలి ఒకేవిధంగా ఉంటుందని పోల్చారు. ఎన్నికల వేళ విపక్ష కూటమిలోని ప్రధాన రాజకీయ పార్టీ అధినేత్రిని టార్గెట్ చేయడం సర్వత్రా చర్చానీయాంశమైంది. దీంతో విపక్షాల మధ్య చీలిక వచ్చిందనే అనుమానాలకు బలం చేకూరినట్లైంది. శనివారం పశ్చిమబెంగాల్లోని మల్దాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్ గాంధీ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2URY65X
విపక్ష కూటమిలో చీలిక ? మమతపై రాహుల్ విమర్శలు, వీరి మధ్య దూరానికి కారణమిదేనా ?
Related Posts:
సీజేఐ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు!.. జస్టిస్ బోబ్డే నేతృత్వంలో ధర్మాసనం ఏర్పాటు!ఢిల్లీ : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. సీజేఐ ఆదేశం మేరకు త్రిసభ్య ధర్మాసనం దీనిపై వి… Read More
చంద్రబాబు వ్యాఖ్యలే ప్రధాన అజెండాగా ఐఏఎస్ ల సమావేశం .. కోరం లేక వాయిదాఏపీ ఎన్నికలను పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠను తప్ప… Read More
ఇంటర్ ఫలితాల అవకతవకలు ... కేటీఆర్ ఆ పని చెయ్యటం వల్లే ఇదంతా జరిగిందా ?తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయినట్టు రావటంతో మనస్తాపం చెందిన విద్యార్థులు … Read More
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన చంద్రబాబు .. ఏమన్నారంటేతెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు . పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత… Read More
సమీక్షలు జరిపి తీరతానని మంత్రి సోమిరెడ్డి సవాల్.. అడ్డుకుంటే సుప్రీం కోర్టుకెళతారటఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలపై రగడ జరుగుతున్న వేళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమీక్షలు జ… Read More
0 comments:
Post a Comment